'అందుకే కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి'
సిద్దిపేట : గజ్వేల్‌ మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ క్తొత ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా పట్ల మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణాలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తక్కువ ప్రభావం ఉందన్నారు. కరోనాను …
గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా
హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ  ప్రణయ్ హత్య కేసు లో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు వ్యక‍్తం అవుతున్నాయి. మారుతీరావు ఇటీవలే వీలునామా మార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమృత భర్త ప్రణయ్‌ హత్యకు ముందే మారుతీరావు తన ఆస్తిని మొత…
సినిమాలోని అది మనం ట్రై చేద్దామా..
ప్రముఖ నటుడు  జేడీ చక్రవర్తి  ప్రధాన పాత్రలో యన్‌ఎస్‌సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంఎంఓఎఫ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌, జేకే క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాజశేఖర్‌, జేడీ ఖాసీంలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బెనర్జీ, అక్షత, అక్షిత ముద్గల్‌, మనోజ్‌ నందన్‌, చమ్మక్‌ చంద…
కవ్వాల్‌లో పులుల కదలికలు!
ఆదిలాబాద్‌ :  జిల్లాలో పులులు సంచరిస్తున్నాయి. ఆదిలాబాద్‌ శివారు మండలాల్లో గత కొద్ది రోజులుగా పులుల సంచారంపై అలజడి నెలకొన్నా పక్కా ఆధారాలు లభించలేదు. కాని మంగళవారం రాత్రి పులి జైనథ్‌ మండలం నిరాల వద్ద అంతర్రాష్ట్ర రహదారి దాటుతుండగా రోడ్డుపై కారులో వెళ్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీయడంతో ఇప…
ఢిల్లీ అల్లర్లు : 34కు చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ :  దేశ రాజధానిలో హైటెన్షన్‌ కొనసాగుతోంది.  పౌరసత్వ సవరణ చట్టా న్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి మరింత పెరిగింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఏడుగురు నేడు మరణించటంత…
రెండు అవకాశాలు.. నో యూజ్‌
మెల్‌బోర్న్‌:  శ్రీలంకతో జరిగిన వన్డేలో నాలుగు పరుగుల వద్ద వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏకంగా 264 పరుగులు సాధించాడు టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ. ప్రత్యర్థిజట్టు ఆటగాళ్ల తప్పిదాలతో బ్యాటర్లకు అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే భారీ స్కోర్లు నమోదు…