లాక్డౌన్: అన్నం, వాటర్ ప్యాకెట్లు పంపిణి
హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రోజువారి కూలీలు, వలస జీవులు, బడుగులు, సంచాలకులు తిండి దొరకని దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గడ్డుకాలంలో వారిని ఆదుకోవడానికి ప్రముఖుల నుంచి సామన్యులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కొం…